- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జాక్వెలిన్కు గుడ్ న్యూస్ చెప్పిన పాటియాలా కోర్టు.. పర్మిషన్ గ్రాంటెడ్
by Disha Web Desk 17 |
X
దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దుబాయ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందింది. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. ఇటీవల ఓ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు అనుమతి కావాలని కోర్టుకు విన్నవించుకుంది. ఈ మేరకు తన అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 27-30 వరకు దుబాయ్ వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది. నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్తోపాటు జాక్వెలిన్కు కూడా ఈ కేసుకు సంబంధం ఉందన్న కారణంగా కేసు నమోదు చేయగా.. ఆమెకు గతేడాది బెయిల్ మంజూరు కావడంతో కోర్టు ముందస్తు అనుమతితో విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్ కూతురు.. పిక్స్ వైరల్!
Next Story